కువైట్లో మృతిచెందిన సిద్దిపేట జిల్లా వాసి
- November 28, 2017
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని నారాయారవుపేట గ్రామానికి చెందిన గూడా రాజిరెడ్డి(40) కువైట్లో మృతి చెందాడు. రాజిరెడ్డి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ పరిశ్రమలో కార్మికునిగా పని చేస్తున్నాడు. 5 రోజుల క్రితం ఆయనకు గుండె పోటు రావడంతో చికిత్స చేసి స్టెంట్ వేశారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. రాజిరెడ్డికి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









