కువైట్లో మృతిచెందిన సిద్దిపేట జిల్లా వాసి
- November 28, 2017
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని నారాయారవుపేట గ్రామానికి చెందిన గూడా రాజిరెడ్డి(40) కువైట్లో మృతి చెందాడు. రాజిరెడ్డి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ పరిశ్రమలో కార్మికునిగా పని చేస్తున్నాడు. 5 రోజుల క్రితం ఆయనకు గుండె పోటు రావడంతో చికిత్స చేసి స్టెంట్ వేశారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. రాజిరెడ్డికి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







