నిరుద్యోగ యువతకు కార్లను పంపిణీ చేసిన ఏపీ సీఎం

- November 29, 2017 , by Maagulf
నిరుద్యోగ యువతకు కార్లను పంపిణీ చేసిన ఏపీ సీఎం

కాపు కార్పొరేషన్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎపీ సీఎం చంద్రబాబు కార్లను పంపిణీ చేశారు.1కోటి 20 లక్షల విలువ చేసే 16కార్లను16 మంది నిరుద్యోగయువకులకు అందించారు. సీఎం చంద్రబాబు.. కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరిన్ని నిధులు ఖర్చుపెట్టి ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com