నిరుద్యోగ యువతకు కార్లను పంపిణీ చేసిన ఏపీ సీఎం
- November 29, 2017
కాపు కార్పొరేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎపీ సీఎం చంద్రబాబు కార్లను పంపిణీ చేశారు.1కోటి 20 లక్షల విలువ చేసే 16కార్లను16 మంది నిరుద్యోగయువకులకు అందించారు. సీఎం చంద్రబాబు.. కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరిన్ని నిధులు ఖర్చుపెట్టి ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష