అఖిల్ హీరోయిన్ ఆఫర్లతో బిజీ బిజీ
- November 29, 2017
అఖిల్ చిత్రం తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయేషా సైగల్..ప్రస్తుతం తమిళం లో వరుస ఆఫర్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే జయం రవి తో 'వనమాగన్' అనే చిత్రం లో నటించిన ఈమె , ప్రస్తుతం విజయసేతుపతి చేస్తున్న 'జుంగా' సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉండగానే మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఆర్యతో ఒక సినిమాను అనౌన్స్ చేసింది. అందులో ఆర్య సరసన సాయేషాను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సంతోష్ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే హిందీ లోకూడా అమ్మడికి అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







