సకాలంలో చెల్లించకపోతే 25 దిర్హామ్ల జరీమానా: ఎటిసలాట్
- November 29, 2017
యూఏఈ:సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి యూఏఈ టెలికాం సంస్థ ఎటిసలాట్ 25 దిర్హామ్లను అపరాధ రుసుము కింద వసూలు చేయనుంది. ల్యాండ్లైన్, మొబైల్ సర్వీసులకు ఈ లేట్ పేమెంట్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అలాగే, ఎటిసలాట్తోపాటు యూఏఈకి చెందిన మరో టెలికాం కంపెనీ డు, ఐదు శాతం వ్యాట్ని తమ సర్వీసులు, ప్రోడక్ట్స్పై వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. జనవరి 1 నుంచి అమల్లోకి వ్యాట్ రానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. పలు రకాలైన వస్తువులు, సర్వీసులపై యూఏఈ జనవరి 1 నుంచి ఐదు శాతం వ్యాట్ని వసూలు చేయనున్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







