సకాలంలో చెల్లించకపోతే 25 దిర్హామ్ల జరీమానా: ఎటిసలాట్
- November 29, 2017
యూఏఈ:సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి యూఏఈ టెలికాం సంస్థ ఎటిసలాట్ 25 దిర్హామ్లను అపరాధ రుసుము కింద వసూలు చేయనుంది. ల్యాండ్లైన్, మొబైల్ సర్వీసులకు ఈ లేట్ పేమెంట్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అలాగే, ఎటిసలాట్తోపాటు యూఏఈకి చెందిన మరో టెలికాం కంపెనీ డు, ఐదు శాతం వ్యాట్ని తమ సర్వీసులు, ప్రోడక్ట్స్పై వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. జనవరి 1 నుంచి అమల్లోకి వ్యాట్ రానున్న దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. పలు రకాలైన వస్తువులు, సర్వీసులపై యూఏఈ జనవరి 1 నుంచి ఐదు శాతం వ్యాట్ని వసూలు చేయనున్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









