పిల్లలు కోసం అరుదైన సాహిత్య విందు ...దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన
- November 30, 2017
కతర్: దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగడటంతో పిల్లలకు ఎంతో ఉత్సాహం నింపుతోంది. వివిధ వయస్సులకు చెందిన బాలబాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారు.అంతేకాక వారు విద్యా,ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో సంతోషంగా పాలుపంచుకోన్నారు. అలాగే వేదిక చుట్టూ ప్రదర్శించబడిన వివిధ అంశాలకు సంబంధించిన వివిధ పుస్తకాలను పిల్లలు ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఈ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









