పిల్లలు కోసం అరుదైన సాహిత్య విందు ...దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన
- November 30, 2017
కతర్: దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగడటంతో పిల్లలకు ఎంతో ఉత్సాహం నింపుతోంది. వివిధ వయస్సులకు చెందిన బాలబాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారు.అంతేకాక వారు విద్యా,ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో సంతోషంగా పాలుపంచుకోన్నారు. అలాగే వేదిక చుట్టూ ప్రదర్శించబడిన వివిధ అంశాలకు సంబంధించిన వివిధ పుస్తకాలను పిల్లలు ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఈ దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







