కుదిపేస్తున్న 'ఓఖీ' తుపాను
- November 30, 2017
చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఓఖీ' తుపాను అరేబియా సముద్రం మీదుగా పయనిస్తోంది. ఈ 'ఓఖీ' తుపాన్ ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లపై అధికంగా ఉంది. తిరువనంతపురానికి 130 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమై ఉన్న తుపాను వల్ల 8 మంది మృతి చెందారు. తమిళనాడులో చేపల వేటకు వెళ్లిన 80 మంది జాలర్ల ఆచూకీ తెలియక పోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తుపాను ప్రభావం వల్ల శుక్రవారం పాఠశాలలకు తమిళనాడు సర్కారు సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









