కుదిపేస్తున్న 'ఓఖీ' తుపాను
- November 30, 2017
చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఓఖీ' తుపాను అరేబియా సముద్రం మీదుగా పయనిస్తోంది. ఈ 'ఓఖీ' తుపాన్ ప్రభావంతో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ లపై అధికంగా ఉంది. తిరువనంతపురానికి 130 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమై ఉన్న తుపాను వల్ల 8 మంది మృతి చెందారు. తమిళనాడులో చేపల వేటకు వెళ్లిన 80 మంది జాలర్ల ఆచూకీ తెలియక పోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టుప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తుపాను ప్రభావం వల్ల శుక్రవారం పాఠశాలలకు తమిళనాడు సర్కారు సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







