విశాల్ కోసం ధనుష్ పాడిన పాట
- November 30, 2017
చెన్నై: లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా 'సండకోళి-2' నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తోంది. కీర్తి సురేష్, వరలక్ష్మి కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఇందులో ఓ పాటను ప్రముఖ నటుడు ధనుష్తో పాడించాలని భావించి, ఆయనను సంప్రదించారు. వెంటనే అంగీకరించిన ధనుష్ ఆ గీతాన్ని ఆలపించి తన స్నేహాన్ని చాటుకున్నారు. విశాల్ కోసం ధనుష్ పాడిన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









