విశాల్ కోసం ధనుష్ పాడిన పాట
- November 30, 2017
చెన్నై: లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా 'సండకోళి-2' నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తోంది. కీర్తి సురేష్, వరలక్ష్మి కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఇందులో ఓ పాటను ప్రముఖ నటుడు ధనుష్తో పాడించాలని భావించి, ఆయనను సంప్రదించారు. వెంటనే అంగీకరించిన ధనుష్ ఆ గీతాన్ని ఆలపించి తన స్నేహాన్ని చాటుకున్నారు. విశాల్ కోసం ధనుష్ పాడిన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







