విశాల్ కోసం ధనుష్ పాడిన పాట
- November 30, 2017_1512103877.jpg)
చెన్నై: లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా 'సండకోళి-2' నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తోంది. కీర్తి సురేష్, వరలక్ష్మి కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఇందులో ఓ పాటను ప్రముఖ నటుడు ధనుష్తో పాడించాలని భావించి, ఆయనను సంప్రదించారు. వెంటనే అంగీకరించిన ధనుష్ ఆ గీతాన్ని ఆలపించి తన స్నేహాన్ని చాటుకున్నారు. విశాల్ కోసం ధనుష్ పాడిన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష