ఢిల్లీలో ఒబామా
- November 30, 2017
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గత రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇవాళ హిందుస్తాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. టౌన్హాల్లో జరిగే కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడుతారని ఒబామా ఫౌండేషన్ వెల్లడించింది. సుమారు 300 మందిని ఉద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఒబామా తొలిసారి భారత పర్యటన చేపట్టారు. ఇదే కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా మాట్లాడుతారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









