ఢిల్లీలో ఒబామా
- November 30, 2017
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గత రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇవాళ హిందుస్తాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. టౌన్హాల్లో జరిగే కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడుతారని ఒబామా ఫౌండేషన్ వెల్లడించింది. సుమారు 300 మందిని ఉద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఒబామా తొలిసారి భారత పర్యటన చేపట్టారు. ఇదే కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా మాట్లాడుతారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







