మరో దగ్గుబాటి హీరో వచ్చేస్తున్నాడు
- December 01, 2017
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే , తాజాగా దగ్గుపాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. సురేష్ బాబు రెండో కుమారుడు అభిరాం సినీ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే వెంకటేష్ , రానా లు హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ కాగా ఇప్పుడు ఇదే బాటలో అభిరామ్ రాబోతున్నాడు.
గతంలో మోహన్ బాబు, శర్వానంద్ తో 'రాజు మహారాజు' చిత్రానికి దర్శకత్వం వహించిన 'భాను శంకర్' అభిరామ్ ను పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టగా , తాజాగా అభిరామ్ కు జోడి కట్టే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసారు. మాళవిక శర్మ ను ఈ మూవీ లో హీరోయిన్ గా తీసుకున్నారట. త్వరలోనే ఈ చిత్ర ప్రారంభాన్ని రామానాయుడు స్టూడియో లో సినీ ప్రముఖుల సమక్షంలో సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష