రాష్ట్రంలోనే అతిపెద్ద సినీ కాంప్లెక్స్
- December 01, 2017
గుంటూర్: గుంటూర్లో జేఎల్ఈ సినిమాస్ను ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ ప్రారంభించారు. ఆరు స్క్రీన్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద సినీ కాంప్లెక్స్ని జేఎల్ఈ సంస్థ నిర్మించింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, ఎమ్మెల్యే మోదుగుల పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







