ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో సినీ దిగ్గజాలతో పోటీచేయనున్న విశాల్
- December 02, 2017
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు రాబోతున్నారు. ఇప్పటికే సినీరంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు రజనీకాంత్, కమల్హాసన్ రాజకీయ రంగ ప్రవేశంపై హాట్హాట్గా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా తమిళ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న సినీనటుడు విశాల్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా విశాల్ పోటీ చేయనున్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తాజా వార్తలు
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి







