ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శశికపూర్ అంత్యక్రియలు
- December 05, 2017
ముంబై : సుప్రసిద్ధ నటుడు స్వర్గీయ శశికపూర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు ముందుగా శశికపూర్ భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి, పోలీసులు తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు. అనంతరం విద్యుత్ దహన వాటికలో శశికపూర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముకులు, సినీనటులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







