ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శశికపూర్‌ అంత్యక్రియలు

- December 05, 2017 , by Maagulf
ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శశికపూర్‌ అంత్యక్రియలు

ముంబై : సుప్రసిద్ధ నటుడు స్వర్గీయ శశికపూర్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు ముందుగా శశికపూర్‌ భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి, పోలీసులు తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు. అనంతరం విద్యుత్‌ దహన వాటికలో శశికపూర్‌ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముకులు, సినీనటులు పాల్గోన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com