ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన శశికపూర్ అంత్యక్రియలు
- December 05, 2017
ముంబై : సుప్రసిద్ధ నటుడు స్వర్గీయ శశికపూర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు ముందుగా శశికపూర్ భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి, పోలీసులు తుపాకీలతో మూడు రౌండ్లు గాలిలోకి పేల్చారు. అనంతరం విద్యుత్ దహన వాటికలో శశికపూర్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముకులు, సినీనటులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల