సంక్రాంతికి కోడి పందేలను ఒప్పుకోవాలంటూ సుప్రీంలో పిటిషన్
- December 05, 2017
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగకు సంప్రదాయంగా ఆడే కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. బ్రహ్మనాయుడి కాలం నుంచీ కోడి పందేలు ఆనవాయితీగా వస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







