ఉగ్ర పోరు కొనసాగుతుంది: ఆర్మీ చీఫ్
- December 05, 2017
సూరత్గఢ్(రాజస్థాన్): కశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే చర్యలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టంచేశారు. రాజస్థాన్లోని సూరత్గఢ్ మిలటరీ స్టేషన్ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగుపడిందన్నారు. భవిష్యత్లోనూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.
ఈ ఏడాది జమ్ముకశ్మీర్లో మొత్తం 200 మంది ఉగ్రవాదులను ఏరివేసినట్లు చెప్పారు. 2010 తర్వాత ఒకే సంవత్సరంలో ఇంతమంది మట్టుబెట్టడం ఇదే తొలిసారి తెలిపారు. పొరుగుదేశం ఉగ్ర సంస్థలతో కుమ్మక్కవుతుందని పాక్నుద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్ మాత్రం ఎప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







