బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్ లో 144 సెక్షన్
- December 05, 2017
హైదరాబాద్: అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు నిరసన ముస్లిం సంఘాలు డిసెంబర్ 6ను బ్లాక్ డేగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి 25 సంవత్సరాలు కావచ్చింది. బాబ్రీ మసీదును కూల్చిన చోటనే తిరిగి మసీదు నిర్మించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాక్ల్ డే సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నగరంలో ర్యాలీలు, సభలు, సమావేశాలను నిషేధించారు. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు 144 సెక్షన్ విధించారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి