బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్ లో 144 సెక్షన్
- December 05, 2017
హైదరాబాద్: అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు నిరసన ముస్లిం సంఘాలు డిసెంబర్ 6ను బ్లాక్ డేగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి 25 సంవత్సరాలు కావచ్చింది. బాబ్రీ మసీదును కూల్చిన చోటనే తిరిగి మసీదు నిర్మించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాక్ల్ డే సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నగరంలో ర్యాలీలు, సభలు, సమావేశాలను నిషేధించారు. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు 144 సెక్షన్ విధించారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







