ఆంతరంగిక మంత్రిత్వ శాఖ జరిపిన దాడుల్లో 1400 మంది అరెస్ట్
- December 06, 2017
కువైట్ : ఆంతరంగిక మంత్రిత్వశాఖలో ప్రజా భద్రతా వ్యవహారాల సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-త్రారా పర్యవేక్షణలో సెక్యూరిటీ డైరెక్టరేట్లు ఆశ్చర్యం కలిగించే భద్రతా ప్రచారాలను చేపట్టారు. నేరపూరిత మరియు పౌర నేరాలకు సంబంధించిన చట్టం అతిక్రమించిన 300 మందిని అరెస్టు చేయడంతో పాటు నివాస చట్టం విధానాలను పాటించని 950 మంది ప్ర్రవాసియ ఉల్లంఘించినవారినీ సైతం అరెస్ట్ చేశారు. మరియు 103 మంది మాదక ద్రవ్యాల మరియు మద్యం దుర్వినియోగం కేసులతో సంబంధం ఉన్నవారిని ఈ తనిఖీలలో అదుపులోనికి తీసుకొన్నారు. ఈ దాడులలో ఒక అపార్ట్మెంట్ ను మద్యం తయారు చేసేందుకు వీలుగా కొందరు ఒక కర్మాగారంగా మార్చారు. ప్రజా సంబంధాలు మరియు మీడియా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ భద్రతా అధికారులు ఇక్కడ దాడి చేశారు. ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







