యూఏఈ వెదర్: 3.8 డిగ్రీ సెల్సియస్కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 05, 2017
వింటర్ సీజన్ నేపథ్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు యూఏఈ వ్యాప్తగా నమోదవుతున్నాయి. దమ్తా వద్ద ఉదయం 6.30 నిమిషాల సమయంలో అతి తక్కువగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రఖా ప్రాంతంలో 4.2 డిగ్రీల సెల్సియస్, జైస్ మౌంటెయిన్స్లో 4.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ రోజు వాతావరణం కొంతమేర క్లియర్గానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ప్రకారం చూస్తే, వెస్టర్న్ కోస్ట్స్తోపాటు ఐలాండ్స్లో వర్షపాతం నమోదవనుంది. లైట్ నుంచి మోడరేట్ విండ్స్ ఉంటాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సముద్రం కొంచెం రఫ్గా ఉండొచ్చు
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి