విశాఖలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన...
- December 07, 2017
ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్ లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
విశాఖలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్... TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అంతకుముందు గాజువాక విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం... ఆర్కే బీచ్ రోడ్డులో కురసుర ఎదురుగా ఏర్పాటు చేసిన TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్న కోవింద్.... కాన్వొకేషన్ హాల్లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







