విశాఖలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన...
- December 07, 2017
ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్ లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
విశాఖలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్... TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అంతకుముందు గాజువాక విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం... ఆర్కే బీచ్ రోడ్డులో కురసుర ఎదురుగా ఏర్పాటు చేసిన TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్న కోవింద్.... కాన్వొకేషన్ హాల్లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









