కారులో మృతి చెందిన వ్యక్తి
- December 07, 2017
మనామా: ఓ వ్యక్తి కారులో మృతి చెందిన ఘటన బిలాద్ అల్ కదీమ్లోని ఓ మాస్క్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడు కారుని, మసీదు పక్కనే పార్క్ చేసినట్లు సీసీటీవీ విజువల్స్లో తేటతెల్లమవుతోంది. కారులో వ్యక్తిని గుర్తించిన కొందరు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి చూసేసరికి అతను మృతి చెంది ఉన్నాడు. కారు ఇంజిన్ అప్పటికీ రన్నింగ్ కండిషన్లో ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నలభయ్యేళ్ళ వ్యక్తి కారులో ఉండి, లాక్ చేసుకున్నట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు. మృతుడ్ని రెస్టారెంట్ ఓనర్ ఒకరు ముందుగా గుర్తించడం జరిగింది. రాత్రి 9.58 నిమిషాల సమయంలో కారు అక్కడ ఆగిందనీ, ఉదయం వరకూ కారు అక్కడే ఉండిపోయిందని రెస్టారెంట్ ఓనర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







