కారులో మృతి చెందిన వ్యక్తి
- December 07, 2017
మనామా: ఓ వ్యక్తి కారులో మృతి చెందిన ఘటన బిలాద్ అల్ కదీమ్లోని ఓ మాస్క్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడు కారుని, మసీదు పక్కనే పార్క్ చేసినట్లు సీసీటీవీ విజువల్స్లో తేటతెల్లమవుతోంది. కారులో వ్యక్తిని గుర్తించిన కొందరు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి చూసేసరికి అతను మృతి చెంది ఉన్నాడు. కారు ఇంజిన్ అప్పటికీ రన్నింగ్ కండిషన్లో ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నలభయ్యేళ్ళ వ్యక్తి కారులో ఉండి, లాక్ చేసుకున్నట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు. మృతుడ్ని రెస్టారెంట్ ఓనర్ ఒకరు ముందుగా గుర్తించడం జరిగింది. రాత్రి 9.58 నిమిషాల సమయంలో కారు అక్కడ ఆగిందనీ, ఉదయం వరకూ కారు అక్కడే ఉండిపోయిందని రెస్టారెంట్ ఓనర్ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి