షేక్ ఖలీఫా కాజ్వేపై లేన్ మూసివేత
- December 07, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్వేపై అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కాజ్ వే పై ఉన్న మధ్య, ఎడమ లేన్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు మధ్య లేన్ని మూసివేస్తారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఎడమ లేన్ మూసివేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









