తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తున్నాం
- December 09, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను తాము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని విరసం నేత వరవరరావు అన్నారు. అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయటానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని జరుపుతున్నారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు మాట్లాడే తెలుగు వేరన్న వ్యక్తే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్కి కొనసాగింపే తెలుగు మహాసభలు అని వరవరరావు అన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!