తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తున్నాం
- December 09, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను తాము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని విరసం నేత వరవరరావు అన్నారు. అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయటానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని జరుపుతున్నారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు మాట్లాడే తెలుగు వేరన్న వ్యక్తే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్కి కొనసాగింపే తెలుగు మహాసభలు అని వరవరరావు అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







