తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తున్నాం
- December 09, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను తాము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని విరసం నేత వరవరరావు అన్నారు. అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయటానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని జరుపుతున్నారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు మాట్లాడే తెలుగు వేరన్న వ్యక్తే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్కి కొనసాగింపే తెలుగు మహాసభలు అని వరవరరావు అన్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!