తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తున్నాం
- December 09, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను తాము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నామని విరసం నేత వరవరరావు అన్నారు. అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయటానికి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని జరుపుతున్నారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు మాట్లాడే తెలుగు వేరన్న వ్యక్తే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్కి కొనసాగింపే తెలుగు మహాసభలు అని వరవరరావు అన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







