గేమింగ్లో పెట్టుబడులతో రండి: కేటీఆర్
- December 09, 2017
హైదరాబాద్: కంప్యూటర్ గేమ్స్, యానిమేషన్ రంగం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంటే.. మన దేశంలో కేవలం 2 బిలియన్ డాలర్ల లోపే ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. వీడియో గేమ్లు, మల్టీమీడియా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనికి అవసరమైన మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ఎన్ వీడియో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వీడియో గేమ్లను ఆడి అక్కడ ఉన్నవారిని కేటీఆర్ ఉత్సాహపరిచారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







