కాల్చేశాడు...కోపమే కారణం
- December 09, 2017
రాయిపూర్: ఛత్తీస్గఢ్లో సీఆర్పీ ఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో అదే విభాగానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం బస్తర్ ప్రాంతం బీజాపూర్లోని బసగూడ సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్ క్యాంప్లో జరిగినట్టు ఆ ప్రాంత ఐజీ వివేకానందసిన్హా తెలిపారు. తన సీనియర్ సహచరులతో గొడవ పడి జవాను ఈ ఘటనకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. ఆ ప్రాంత ఎస్పీతోపాటు సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షి స్తున్నట్టు ఆయన చెప్పారు. మృతుల్లో ఇద్దరు సబ్- ఇన్స్పెక్టర్లు, ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. మరొకరికి గాయాలయ్యాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









