చికాగో: హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
- December 09, 2017
చికాగో: అమెరికాలో మహ్మద్ అక్బర్ అనే భారతీయ విద్యార్ధిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉన్నత చదువుల కోసం అక్బర్ చికాగో వెళ్లాడు. చికాగోలోని అల్బరి పార్క్ వద్ద ఘటన జరిగింది. పార్క్ చేసిన కారువైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్బర్పై కాల్పులు జరిపారు. ఘటనలో అక్బర్కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు అక్బర్ చికాగోలోని డెవ్రీ యూనివర్సిటీ విద్యార్ధి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







