చికాగో: హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
- December 09, 2017
చికాగో: అమెరికాలో మహ్మద్ అక్బర్ అనే భారతీయ విద్యార్ధిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉన్నత చదువుల కోసం అక్బర్ చికాగో వెళ్లాడు. చికాగోలోని అల్బరి పార్క్ వద్ద ఘటన జరిగింది. పార్క్ చేసిన కారువైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్బర్పై కాల్పులు జరిపారు. ఘటనలో అక్బర్కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు అక్బర్ చికాగోలోని డెవ్రీ యూనివర్సిటీ విద్యార్ధి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









