ఈజిప్టులో బయల్పడిన 3500 ఏళ్లనాటి మమ్మీలు
- December 09, 2017
ఈజిప్టులోని దక్షిణ లక్సర్ పట్టణంలో 3500 ఏళ్లనాటి మమ్మీల సమాధులను తాజాగా కనుగొన్నారు. ఇందులో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక సమాధిలోకి వెళ్లడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. ఆరు మీటర్ల పొడవైన రెండో సమాధి నుంచి మరో నాలుగు గదులకు వెళ్లడానికి మార్గాలున్నాయి. నగిషీలు చెక్కిన చెక్క మాస్కులు, మట్టిపాత్రలు, ఇతర కళాకృతులు లభ్యమయ్యాయి. సమాధుల్లో రాసిన వివరాల ప్రకారం ఈ మమ్మీలు.. ఈజిప్టును ఏలిన ఫారో చక్రవర్తుల 18వ తరానికి చెందిన రాజవంశీకులవని తెలుస్తోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







