ఘాట్‌రోడ్డులో మనిషి పుర్రె.. భయభ్రాంతులకు గురైన భక్తులు

- December 12, 2017 , by Maagulf
ఘాట్‌రోడ్డులో మనిషి పుర్రె.. భయభ్రాంతులకు గురైన భక్తులు

తిరుమలలో మరో కలకలం. ఓ పుర్రె భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఔను.. మీరు విన్నది నిజమే. మొదటి ఘాట్‌రోడ్డులో మనిషి పుర్రె కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. జింకల పార్కు సమీపంలో దాన్ని గుర్తించారు. అయితే.. అది అక్కడికి ఎలా వచ్చిందో అంతు చిక్కడం లేదు. టీటీడీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. జింకల పార్కు సమీపంలో పులులు సైతం తిరుగుతుంటాయి. ఈ కోణంలోను విచారణ చేస్తున్నారు. అయితే.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com