ఘాట్రోడ్డులో మనిషి పుర్రె.. భయభ్రాంతులకు గురైన భక్తులు
- December 12, 2017
తిరుమలలో మరో కలకలం. ఓ పుర్రె భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఔను.. మీరు విన్నది నిజమే. మొదటి ఘాట్రోడ్డులో మనిషి పుర్రె కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. జింకల పార్కు సమీపంలో దాన్ని గుర్తించారు. అయితే.. అది అక్కడికి ఎలా వచ్చిందో అంతు చిక్కడం లేదు. టీటీడీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. జింకల పార్కు సమీపంలో పులులు సైతం తిరుగుతుంటాయి. ఈ కోణంలోను విచారణ చేస్తున్నారు. అయితే.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల