ఘాట్రోడ్డులో మనిషి పుర్రె.. భయభ్రాంతులకు గురైన భక్తులు
- December 12, 2017
తిరుమలలో మరో కలకలం. ఓ పుర్రె భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఔను.. మీరు విన్నది నిజమే. మొదటి ఘాట్రోడ్డులో మనిషి పుర్రె కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. జింకల పార్కు సమీపంలో దాన్ని గుర్తించారు. అయితే.. అది అక్కడికి ఎలా వచ్చిందో అంతు చిక్కడం లేదు. టీటీడీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. జింకల పార్కు సమీపంలో పులులు సైతం తిరుగుతుంటాయి. ఈ కోణంలోను విచారణ చేస్తున్నారు. అయితే.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







