ఐదుగురి హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ అరెస్ట్
- December 13, 2017
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐదుగురి హత్య కేసుతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఒమన్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వలసదారుడ్ని, యూఏఈ అధికారులకు అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్న స్టేట్మెంట్ ప్రకారం, యూఏఈలో కొన్ని రోజుల క్రితం ఐదుగుర్ని హత్య చేసిన ఆసియా జాతీయుడ్ని బురైమీలో అరెస్ట్ చేసి, యూఏఈ అథారిటీస్కి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. మస్కట్ కమ్యూనికేషన్స్ డివిజన్ (ఇంటర్పోల్), యూఏఈ అథారిటీస్ నుంచి ఈ మోస్ట్ వాంటెడ్కి సంబంధించిన సమాచారం అందుకుంది. కేసు విచారణ చేపట్టి, నిందితుడ్ని బురైమీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







