ఐదుగురి హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ అరెస్ట్
- December 13, 2017
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఐదుగురి హత్య కేసుతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఒమన్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వలసదారుడ్ని, యూఏఈ అధికారులకు అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్న స్టేట్మెంట్ ప్రకారం, యూఏఈలో కొన్ని రోజుల క్రితం ఐదుగుర్ని హత్య చేసిన ఆసియా జాతీయుడ్ని బురైమీలో అరెస్ట్ చేసి, యూఏఈ అథారిటీస్కి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. మస్కట్ కమ్యూనికేషన్స్ డివిజన్ (ఇంటర్పోల్), యూఏఈ అథారిటీస్ నుంచి ఈ మోస్ట్ వాంటెడ్కి సంబంధించిన సమాచారం అందుకుంది. కేసు విచారణ చేపట్టి, నిందితుడ్ని బురైమీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







