ఒమన్లో వలసదారులకు స్వేచ్ఛ, సౌకర్యవంతం: ఇండియన్ మినిస్టర్
- December 13, 2017
మస్కట్: ఇండియన్ మినిస్టర్ డాక్టర్ మహేష్ శర్మ, ఒమన్లో భారతీయ వలసదారులకు స్వేచ్ఛ, సౌకర్యవంతమైన జీవితం లభిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒమన్ కల్పిస్తున్న ఈ భద్రతను ఆయను ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 80,000 మంది ఒమనీయులు భారత్ని సందర్శిస్తున్నట్లు చెప్పారాయన. ఒమన్లో 20 శాతం మంది భారతీయులు ఉండటం గొప్ప విషయమని కూడా అన్నారాయన. ఒమనీయులు ఇండియాకి పర్యాటకం కోసం, వ్యాపార పనుల నిమిత్తం, అలాగే ఆరోగ్య పరమైన అవసరాల కోసం వస్తుంటారనీ, అలాగే ఒమన్కి వెళుతున్న భారతీయుల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందని వివరించారు మహేష్ శర్మ. పర్యాటకం, ఆరోగ్యం, వ్యాపారం వివిధ దేశాల్ని కలిపి ఉంచుతోందనీ ఒమన్ - భారత్ మధ్య సంబంధాలు ముందు ముందు ఇంకా బలోపేతం అవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారాయన.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







