ఫ్లైట్ టిక్కెట్స్లో డిస్కౌంట్ ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్
- December 14, 2017
మస్కట్: ఒమన్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ టిక్కెట్స్లో డిస్కౌంట్స్ని ప్రకటించింది. డిసెంబర్ 17, డిసెంబర్ 18 తేదీల్లో బుక్ చేసుకున్న టిక్కెట్లకు 12 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఒమన్ నుంచి ఇండియా అలాగే బ్యాంకాక్, కొలంబో, ఢాక, హాంగ్కాంగ్, ఖాట్మండు, సింగపూర్ తదితర ప్రాంతాలకు ఈ డిస్కౌంట్స్ వర్తిస్తాయి. వన్ వే, రిటర్న్ జర్నీస్కి కూడా వర్తించేలా ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. జనవరి 3 నుంచి మే 31 వరకు చేసే ప్రయాణాలకుగాను ఈ టిక్కెట్లు రెండ్రోజులపాటు అందుబాటులో ఉంటాయి. ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్లో భాగంగా ఈ ఆఫర్ని ప్రకటించామని ప్రయాణీకులు ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైది చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







