దుబాయ్ సపారీ: రెండ్రోజుల్లో 14,00 మంది సందర్శకులు
- December 14, 2017
దుబాయ్ సఫారీ పార్క్ ప్రారంభమయ్యింది. కేవలం రెండ్రోజుల్లోనే 14,000 మంది సందర్శకులు దుబాయ్ సఫారీ పార్క్కి పోటెత్తారు. మొదటి రోజు 4,000 మంది సందర్శకులు దుబాయ్ సఫారీ పార్క్ని సందర్శించగా, రెండో రోజు ఏకంగా 10,000 మంది సందర్శించినట్లు అధికారులు చెప్పారు. ఫ్రీ ఎంట్రీ నేపథ్యంలో పార్క్కి పెద్దయెత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. పార్క్లో సౌకర్యాలు చాలా బాగున్నాయనీ, అత్యద్భుతమైన అనుభూతిని పార్క్ అందిస్తోందని సందర్శకులు తెలిపారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నామని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ లీజర్ ఫెసిలిటీస్ ఖాలిద్ అల్ సువైది చెప్పారు. తొలి రెండు వారాలు పార్క్ సందర్శన ఉచితం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్క్ తెరిచి ఉంటుంది. అల్ వక్రా 5 డిస్ట్రిక్ట్లో ఈ పార్క్ ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!