బహ్రెయిన్ లో అక్రమ ప్రవేశాలను నిలువరించేందుకు స్కానర్లు
- December 17, 2017
మనామా: దేశంలోని వివిధ ప్రవేశ స్థలాల వద్ద "కంటి మరియు వేలిముద్ర స్కానర్లు" ఏర్పాడుచేయడం ద్వారా "తీవ్రవాదులను లేదా దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను శాశ్వతంగా కింగ్డమ్లోకి ప్రవేశించకుండా" నివారించడానికి అవకాశం ఉంది .ఈ ప్రతిపాదన ఎంపీలు ఈ వారం ప్రతిపాదన చేశారు. కమిటీ ముఖ్యఅధిపతి అబ్దుల్లా బిన్వోయియిల్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రతిపాదన సమర్పించారు, కింగ్డమ్లోకి ప్రవేశించే సందర్శకులకు వేలిముద్ర స్కానింగ్ తప్పనిసరి. "ఈ ప్రతిపాదన బహ్రెయిన్లోకి ప్రవేశించకుండా తీవ్రవాదులను నివారించడానికి మరియు బ్లాక్ లిస్టు చేయబడిన వ్యక్తులను నిలువరించడానికి వీలు కల్గుతుంది. కొందరు బహెరిన్ లోనికి అక్రమంగా ప్రవేశించాలని వారి వివరాలను మరియు గుర్తింపులను మార్చిన తర్వాత తిరిగి ప్రవేశించే యత్నాలను నిలువరిస్తుందని బిన్వోయిల్ చెప్పారు. " రాజ్యంలోకి ప్రవేశించే అవాంఛిత వ్యక్తులు నకిలీ పత్రాలు లేదా నకిలీ గుర్తింపులను ఉపయోగించి బహ్రయిన్లోకి ప్రవేశించడం లేదా తిరిగి వెళ్లడం జరగదు" అని బింవోయిల్ చెప్పారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ ప్రయత్నాలు సీనియర్ పోలీసుల సమక్షంలో ఈ పరీక్షలు సమీక్షించబడతాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







