మంత్రి కేటీఆర్కు "లీడర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు
- December 17, 2017
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనను బిజినెస్ వరల్డ్ "లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు" వరించింది. ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అంశాలను ఈ సంస్థ పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డులను సంస్థ ప్రదానం చేయనున్నది. ఈ సందర్భంగా ఐదో జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్కు మంత్రి కేటీఆర్ను బిజినెస్ వరల్డ్ సంస్థ ఆహ్వానించింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!