శ్రీ లంకపై 2-1తో భారత్ సిరీస్ కైవసం
- December 17, 2017
విశాఖ పట్నం: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. పర్యాటక జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (100 నాటౌట్; 85 బంతుల్లో 13×4, 2×6) శతకంతో, శ్రేయస్ అయ్యర్ (65; 63 బంతుల్లో 8×4, 1×6) అర్ధశతకంతో చెలరేగడంతో లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యం ఏ మూలకూ చాలలేదు. భారత్ 32.1 ఓవర్లకే ఆటను ముగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!