ఒమన్లో రెండు పార్క్ల మూసివేత
- December 18, 2017
మస్కట్: అల్ నసీమ్ మరియు అల్ అమీరత్ పార్క్లను డిసెంబర్ 18 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. మస్కట్ ఫెస్టివల్ 2018కి సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఈ పార్క్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 10 వరకు 24 రోజులపాటు మస్కట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరగనుంది. అమీరాత్ పార్క్ మరియు నసీమ్ గార్డెన్స్లోనే ప్రముఖంగా మస్కట్ ఫెస్టివల్ జరగనుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!