ఒమన్లో రెండు పార్క్ల మూసివేత
- December 18, 2017
మస్కట్: అల్ నసీమ్ మరియు అల్ అమీరత్ పార్క్లను డిసెంబర్ 18 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. మస్కట్ ఫెస్టివల్ 2018కి సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఈ పార్క్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 10 వరకు 24 రోజులపాటు మస్కట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరగనుంది. అమీరాత్ పార్క్ మరియు నసీమ్ గార్డెన్స్లోనే ప్రముఖంగా మస్కట్ ఫెస్టివల్ జరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







