నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త లడ్డు ధరలు
- December 20, 2017
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలు పెరిగాయి. పెరిగిన ప్రసాదాల ధరలను ఆలయ అధికారులు నేటి నుంచే అమలు చేస్తున్నారు. చిన్న లడ్డూ ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు. కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.100 నుంచి రూ.200కి, వడ ప్రసాదం ధర రూ.25 నుంచి రూ.100కి పెంచారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







