నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త లడ్డు ధరలు
- December 20, 2017
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలు పెరిగాయి. పెరిగిన ప్రసాదాల ధరలను ఆలయ అధికారులు నేటి నుంచే అమలు చేస్తున్నారు. చిన్న లడ్డూ ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు. కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.100 నుంచి రూ.200కి, వడ ప్రసాదం ధర రూ.25 నుంచి రూ.100కి పెంచారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల