నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త లడ్డు ధరలు

- December 20, 2017 , by Maagulf
నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త లడ్డు ధరలు

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలు పెరిగాయి. పెరిగిన ప్రసాదాల ధరలను ఆలయ అధికారులు నేటి నుంచే అమలు చేస్తున్నారు. చిన్న లడ్డూ ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు. కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.100 నుంచి రూ.200కి, వడ ప్రసాదం ధర రూ.25 నుంచి రూ.100కి పెంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com