కాలికట్ రన్ వే పై జారిన షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం
- November 18, 2015
కాలి కట్ లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం లోని రన్ వే పై ఈ సోమవారం 11 గంటలకు బయలుదేరిన వెంటనే, షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం సాంకేతిక సమస్యల వలన జారిపోయింది. ఐతే అందులో ఉన్న 178 మంది ప్రయాణీకులు, సిబ్బంది కూడా క్షేమమేనని తెలియవచ్చింది. విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉందని సిబ్బంది ప్రకటించిన అనంతరం విమానం వేగమండుకుందని, తరువాత ఎందుకు పెద్ద శబ్దంతో అగింతో తమకు తెలియరాలేదని, అరగంట అనంతరం మరమ్మతు పనులు జరుగుతున్నందుల ఆలస్యానికి చింతిస్తున్నామని ప్రకటించారని, షార్జా కు వచ్చే వరకు ఈ ప్రమాద ఘటన గురించి తెలియలేదని మొహమ్మద్ సాదిక్, అష్రఫ్ వాలియప్రంపతు అనే ప్రయాణీకులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







