కాలికట్ రన్ వే పై జారిన షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం

- November 18, 2015 , by Maagulf
కాలికట్ రన్ వే పై జారిన  షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం

కాలి కట్ లోని కరిపూర్ అంతర్జాతీయ  విమానాశ్రయం లోని రన్ వే పై ఈ సోమవారం 11 గంటలకు బయలుదేరిన వెంటనే, షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం సాంకేతిక సమస్యల వలన జారిపోయింది. ఐతే అందులో ఉన్న 178 మంది ప్రయాణీకులు, సిబ్బంది కూడా క్షేమమేనని తెలియవచ్చింది. విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉందని సిబ్బంది ప్రకటించిన అనంతరం విమానం వేగమండుకుందని, తరువాత ఎందుకు పెద్ద శబ్దంతో అగింతో తమకు తెలియరాలేదని, అరగంట అనంతరం మరమ్మతు పనులు జరుగుతున్నందుల ఆలస్యానికి చింతిస్తున్నామని ప్రకటించారని, షార్జా కు వచ్చే వరకు ఈ ప్రమాద ఘటన గురించి తెలియలేదని మొహమ్మద్ సాదిక్, అష్రఫ్ వాలియప్రంపతు   అనే ప్రయాణీకులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com