కాలికట్ రన్ వే పై జారిన షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం
- November 18, 2015
కాలి కట్ లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం లోని రన్ వే పై ఈ సోమవారం 11 గంటలకు బయలుదేరిన వెంటనే, షార్జా కు చెందినా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం సాంకేతిక సమస్యల వలన జారిపోయింది. ఐతే అందులో ఉన్న 178 మంది ప్రయాణీకులు, సిబ్బంది కూడా క్షేమమేనని తెలియవచ్చింది. విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉందని సిబ్బంది ప్రకటించిన అనంతరం విమానం వేగమండుకుందని, తరువాత ఎందుకు పెద్ద శబ్దంతో అగింతో తమకు తెలియరాలేదని, అరగంట అనంతరం మరమ్మతు పనులు జరుగుతున్నందుల ఆలస్యానికి చింతిస్తున్నామని ప్రకటించారని, షార్జా కు వచ్చే వరకు ఈ ప్రమాద ఘటన గురించి తెలియలేదని మొహమ్మద్ సాదిక్, అష్రఫ్ వాలియప్రంపతు అనే ప్రయాణీకులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







