జనవరి లో ఏపీలో ప్రధాని పర్యటించే అవకాశం
- December 22, 2017
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించే అవకాశముందని పార్లమెంటు సభ్యులు తోట నర్సింహం, రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని వారు కలిశారు. ఈ సందర్బంగా కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్, గౌతమి బ్రిడ్జి శంకుస్థాపనకు రావాలని కోరారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎంపీలు విలేకరులతో మాట్లాడుతూ... శంకుస్థాపనకు రావడానికి ప్రధాని సుముఖత వ్యక్తం చేశారన్నారు. వచ్చే నెలలో ప్రధాని పర్యటన ఖరారయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







