జనవరి లో ఏపీలో ప్రధాని పర్యటించే అవకాశం
- December 22, 2017
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించే అవకాశముందని పార్లమెంటు సభ్యులు తోట నర్సింహం, రవీంద్రబాబు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని వారు కలిశారు. ఈ సందర్బంగా కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్, గౌతమి బ్రిడ్జి శంకుస్థాపనకు రావాలని కోరారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎంపీలు విలేకరులతో మాట్లాడుతూ... శంకుస్థాపనకు రావడానికి ప్రధాని సుముఖత వ్యక్తం చేశారన్నారు. వచ్చే నెలలో ప్రధాని పర్యటన ఖరారయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







