సౌదీ రోడ్డు ప్రమాదంలో మరణించిన 11 మంది ఆసియా వాసులు
- November 18, 2015
సౌదీ అరేబియా లోని తూర్పు ఇహ్స ప్రావిన్స్ లో ఈ సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ఆసియా వాసులు మరణించారు. ఒక ట్రక్కు, బస్సును ఢీకొన్న ఈ ఘటనలో ఈ రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మరో 14 మంది మధ్య తరహా గాయాల పాలయ్యారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







