సౌదీ రోడ్డు ప్రమాదంలో మరణించిన 11 మంది ఆసియా వాసులు
- November 18, 2015
సౌదీ అరేబియా లోని తూర్పు ఇహ్స ప్రావిన్స్ లో ఈ సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ఆసియా వాసులు మరణించారు. ఒక ట్రక్కు, బస్సును ఢీకొన్న ఈ ఘటనలో ఈ రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మరో 14 మంది మధ్య తరహా గాయాల పాలయ్యారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









