సౌదీ రోడ్డు ప్రమాదంలో మరణించిన 11 మంది ఆసియా వాసులు
- November 18, 2015
సౌదీ అరేబియా లోని తూర్పు ఇహ్స ప్రావిన్స్ లో ఈ సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ఆసియా వాసులు మరణించారు. ఒక ట్రక్కు, బస్సును ఢీకొన్న ఈ ఘటనలో ఈ రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మరో 14 మంది మధ్య తరహా గాయాల పాలయ్యారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారని అధికారులు వివరించారు
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







