కనిష్ఠానికి చేరిన బంగారం ధర
- November 18, 2015
మంగళవారం నాలుగు నెలల కనిష్ఠానికి చేరిన బంగారం ధర ఈ రోజు మరింత తగ్గింది. రూ.75 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.25,625కు చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర మరింత దిగివచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 1,064.55 అమెరికన్ డాలర్లుగా ఉండగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో 1,069.80 అమెరికన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ రోజు వెండి ధరలో ఎలాంటి మార్పులూ లేకుండా మంగళవారం నాటి ధరే స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.34,100గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







