వాణిజ్య సంస్థ కోసం జీప్ రిపేర్ చేస్తోన్న మహేష్ బాబు
- December 24, 2017
అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల పరాజయం తర్వాత మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు.. కాగా తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ పిక్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఈ ఫోటోలో మహేష్ రఫ్ లుక్ లో కనిపిస్తూ.. ఓ రెంచ్ పట్టుకొని జీపు ను రిపేర్ చేస్తున్నాడు..ఈ ఫోటో మహేష్ బాబు ఒప్పుకున్న ఓ బ్రాండ్ అడ్వర్ టైజ్మెంట్ లో భాగంగా తీసినది అని తెలుస్తోంది. కాగా మహేష్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా నటిస్తున్న 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







