వాణిజ్య సంస్థ కోసం జీప్ రిపేర్ చేస్తోన్న మహేష్ బాబు
- December 24, 2017
అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల పరాజయం తర్వాత మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు.. కాగా తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ పిక్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఈ ఫోటోలో మహేష్ రఫ్ లుక్ లో కనిపిస్తూ.. ఓ రెంచ్ పట్టుకొని జీపు ను రిపేర్ చేస్తున్నాడు..ఈ ఫోటో మహేష్ బాబు ఒప్పుకున్న ఓ బ్రాండ్ అడ్వర్ టైజ్మెంట్ లో భాగంగా తీసినది అని తెలుస్తోంది. కాగా మహేష్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా నటిస్తున్న 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







