వీరు పోట్ల దర్శకత్వం లో గోపి చంద్
- December 27, 2017
వరుస పరాజయాలతో డీలా పడ్డ గోపిచంద్ కు అర్జంట్ గా హిట్ కావలసి ఉంది.. దీంతో అతడు మాస్ మసాలా దర్శకుల వైపు చూస్తున్నాడు.. యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా మరో చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. 'రగడ', 'బిందాస్', 'దూసుకెళ్తా' వంటి చిత్రాలను రూపొందించిన వీరు పోట్ల చెప్పిన కథకు గోపీచంద్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







