వీరు పోట్ల దర్శకత్వం లో గోపి చంద్

- December 27, 2017 , by Maagulf
వీరు పోట్ల దర్శకత్వం లో గోపి చంద్

వరుస పరాజయాలతో డీలా పడ్డ గోపిచంద్ కు అర్జంట్ గా హిట్ కావలసి ఉంది.. దీంతో అతడు మాస్ మసాలా దర్శకుల వైపు చూస్తున్నాడు.. యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా మరో చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. 'రగడ', 'బిందాస్', 'దూసుకెళ్తా' వంటి చిత్రాలను రూపొందించిన వీరు పోట్ల చెప్పిన కథకు గోపీచంద్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com