పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు
- December 28, 2017బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు ఆహార నియమావళి పాటిస్తుంటాం. అయితే, ఎంత ఆహారం తీసుకున్నామనేదానికంటే ఆ ఆహారంలో పీచు శాతం ఎంత ఉందనేదే ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే, పేగులో ఉండే బ్యాక్టీరియా పీచు పదార్థాలను ఎప్పుడు తిందామా అని సిద్ధంగా ఉంటుందని, ఆహారంలో పీచు ఎక్కువగా ఉంటే తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దపేగు ఆరోగ్యంగా, రక్తంలో చక్కెర శాతం, బరువు అదుపులో ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన