ఖసబ్ పోర్ట్లో ఇటాలియన్ క్రూయిజ్ షిప్
- December 31, 2017
ఖసబ్: ఇటాలియన్ క్రూయిజ్ షిప్ 'ఐదా స్టెల్లా' ఖసబ్ పోర్ట్కి విచ్చేసింది. 2,558 మంది ప్రయాణీకులతో ఈ క్రూయిజ్ షిప్ ఖసబ్ పోర్ట్కి చేరుకుంది. దుబాయ్ నుంచి అబుదాబీ వైపు వెళుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు పోర్ట్లలో ఈ క్రూయిజ్ షిప్ సందడి చేయనుంది. ఐదా స్టెల్లా క్రూయిజ్ షిప్లో వచ్చిన 2,558 మంది పర్యాటకులు, ఖసబ్లోని పలు చారిత్రక ప్రాంతాల్లో పర్యటించారు. సంప్రదాయ మార్కెట్లలోనూ సందడి చేశారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







