ఖసబ్ పోర్ట్లో ఇటాలియన్ క్రూయిజ్ షిప్
- December 31, 2017
ఖసబ్: ఇటాలియన్ క్రూయిజ్ షిప్ 'ఐదా స్టెల్లా' ఖసబ్ పోర్ట్కి విచ్చేసింది. 2,558 మంది ప్రయాణీకులతో ఈ క్రూయిజ్ షిప్ ఖసబ్ పోర్ట్కి చేరుకుంది. దుబాయ్ నుంచి అబుదాబీ వైపు వెళుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు పోర్ట్లలో ఈ క్రూయిజ్ షిప్ సందడి చేయనుంది. ఐదా స్టెల్లా క్రూయిజ్ షిప్లో వచ్చిన 2,558 మంది పర్యాటకులు, ఖసబ్లోని పలు చారిత్రక ప్రాంతాల్లో పర్యటించారు. సంప్రదాయ మార్కెట్లలోనూ సందడి చేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!