ఖసబ్ పోర్ట్లో ఇటాలియన్ క్రూయిజ్ షిప్
- December 31, 2017
ఖసబ్: ఇటాలియన్ క్రూయిజ్ షిప్ 'ఐదా స్టెల్లా' ఖసబ్ పోర్ట్కి విచ్చేసింది. 2,558 మంది ప్రయాణీకులతో ఈ క్రూయిజ్ షిప్ ఖసబ్ పోర్ట్కి చేరుకుంది. దుబాయ్ నుంచి అబుదాబీ వైపు వెళుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు పోర్ట్లలో ఈ క్రూయిజ్ షిప్ సందడి చేయనుంది. ఐదా స్టెల్లా క్రూయిజ్ షిప్లో వచ్చిన 2,558 మంది పర్యాటకులు, ఖసబ్లోని పలు చారిత్రక ప్రాంతాల్లో పర్యటించారు. సంప్రదాయ మార్కెట్లలోనూ సందడి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







