ఖసబ్ పోర్ట్లో ఇటాలియన్ క్రూయిజ్ షిప్
- December 31, 2017
ఖసబ్: ఇటాలియన్ క్రూయిజ్ షిప్ 'ఐదా స్టెల్లా' ఖసబ్ పోర్ట్కి విచ్చేసింది. 2,558 మంది ప్రయాణీకులతో ఈ క్రూయిజ్ షిప్ ఖసబ్ పోర్ట్కి చేరుకుంది. దుబాయ్ నుంచి అబుదాబీ వైపు వెళుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు పోర్ట్లలో ఈ క్రూయిజ్ షిప్ సందడి చేయనుంది. ఐదా స్టెల్లా క్రూయిజ్ షిప్లో వచ్చిన 2,558 మంది పర్యాటకులు, ఖసబ్లోని పలు చారిత్రక ప్రాంతాల్లో పర్యటించారు. సంప్రదాయ మార్కెట్లలోనూ సందడి చేశారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









