కస్టమ్స్ ఈ-పేమెంట్ యాక్టివేటెడ్
- December 31, 2017
మనామా: కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఇ-పేమెంట్ యాక్టివేషన్ని ప్రకటించారు. క్రెడిమ్యాక్స్ సహకారంతో కస్టమ్స్ పోర్ట్స్ వద్ద ఈ ఈ-పేమెంట్ అందుబాటులో ఉంటుంది. 2017-2020 కస్టమ్స్ ఎఫైర్స్ స్ట్రేటజీలో భాగంగా ఈ ఈ-పేమెంట్ యాక్టివేషన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. బహ్రెయిన్ దినార్, సౌదీ రియాల్స్లో ఈ-పేమెంట్ చెయ్యడానికి వీలుంది. అయితే 500 బహ్రెయినీ దినార్స్ వరకు ఈ-పేమెంట్ చేయొచ్చు. ఈ-పేమెంట్ ద్వారా చెల్లింపులతో వర్క్ ఎఫీషియన్సీ పెరుగుతుంది, అదే సమయంలో సమయం కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏడు డివైజ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!









