కస్టమ్స్ ఈ-పేమెంట్ యాక్టివేటెడ్
- December 31, 2017
మనామా: కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఇ-పేమెంట్ యాక్టివేషన్ని ప్రకటించారు. క్రెడిమ్యాక్స్ సహకారంతో కస్టమ్స్ పోర్ట్స్ వద్ద ఈ ఈ-పేమెంట్ అందుబాటులో ఉంటుంది. 2017-2020 కస్టమ్స్ ఎఫైర్స్ స్ట్రేటజీలో భాగంగా ఈ ఈ-పేమెంట్ యాక్టివేషన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. బహ్రెయిన్ దినార్, సౌదీ రియాల్స్లో ఈ-పేమెంట్ చెయ్యడానికి వీలుంది. అయితే 500 బహ్రెయినీ దినార్స్ వరకు ఈ-పేమెంట్ చేయొచ్చు. ఈ-పేమెంట్ ద్వారా చెల్లింపులతో వర్క్ ఎఫీషియన్సీ పెరుగుతుంది, అదే సమయంలో సమయం కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏడు డివైజ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







