కస్టమ్స్ ఈ-పేమెంట్ యాక్టివేటెడ్
- December 31, 2017
మనామా: కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఇ-పేమెంట్ యాక్టివేషన్ని ప్రకటించారు. క్రెడిమ్యాక్స్ సహకారంతో కస్టమ్స్ పోర్ట్స్ వద్ద ఈ ఈ-పేమెంట్ అందుబాటులో ఉంటుంది. 2017-2020 కస్టమ్స్ ఎఫైర్స్ స్ట్రేటజీలో భాగంగా ఈ ఈ-పేమెంట్ యాక్టివేషన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. బహ్రెయిన్ దినార్, సౌదీ రియాల్స్లో ఈ-పేమెంట్ చెయ్యడానికి వీలుంది. అయితే 500 బహ్రెయినీ దినార్స్ వరకు ఈ-పేమెంట్ చేయొచ్చు. ఈ-పేమెంట్ ద్వారా చెల్లింపులతో వర్క్ ఎఫీషియన్సీ పెరుగుతుంది, అదే సమయంలో సమయం కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏడు డివైజ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







