విదేశీ పర్యటనకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- January 02, 2018
కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 2018 నూతన సంవత్సర ప్రారంభంలో సౌత్ ఈస్ట్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో సుష్మా స్వరాజ్ పర్యటించనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సుష్మా పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా సుష్మా స్వరాజ్ మొదటగా థాయ్లాండ్కు వెళ్లనున్నారు. అనంతరం ఇండోనేషియాలో ఆపై సింగపూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









