విదేశీ పర్యటనకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- January 02, 2018
కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 2018 నూతన సంవత్సర ప్రారంభంలో సౌత్ ఈస్ట్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో సుష్మా స్వరాజ్ పర్యటించనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సుష్మా పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా సుష్మా స్వరాజ్ మొదటగా థాయ్లాండ్కు వెళ్లనున్నారు. అనంతరం ఇండోనేషియాలో ఆపై సింగపూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







