విదేశీ పర్యటనకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- January 02, 2018
కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 2018 నూతన సంవత్సర ప్రారంభంలో సౌత్ ఈస్ట్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో సుష్మా స్వరాజ్ పర్యటించనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సుష్మా పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా సుష్మా స్వరాజ్ మొదటగా థాయ్లాండ్కు వెళ్లనున్నారు. అనంతరం ఇండోనేషియాలో ఆపై సింగపూర్లో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి