కొత్త దారుల్లో గోల్డ్ స్మగ్లర్లు..
- January 04, 2018
శంషాబాద్ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గోల్డ్ స్మగ్లర్లు కొత్త దారుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా ఓ ప్రయాణికురాలి నుంచి 11 లక్షల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి ఓ ప్రయాణికురాలు వచ్చింది. ఆమెను తనిఖీ చేయగా 353 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికురాలు ఎవ్వరికీ అనుమానం రాకుండా బంగారు గాజులను శరీర అంతర్భాగంలో అమర్చి తీసుకొచ్చింది. కస్టమ్స్ అధికారులు తమ దైన శైలిలో తనిఖీలు చేయడంతో బంగారం పట్టుబడింది. దీని విలువ 11 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







