కొత్త దారుల్లో గోల్డ్ స్మగ్లర్లు..
- January 04, 2018శంషాబాద్ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గోల్డ్ స్మగ్లర్లు కొత్త దారుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా ఓ ప్రయాణికురాలి నుంచి 11 లక్షల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో జెడ్డా నుంచి ఓ ప్రయాణికురాలు వచ్చింది. ఆమెను తనిఖీ చేయగా 353 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికురాలు ఎవ్వరికీ అనుమానం రాకుండా బంగారు గాజులను శరీర అంతర్భాగంలో అమర్చి తీసుకొచ్చింది. కస్టమ్స్ అధికారులు తమ దైన శైలిలో తనిఖీలు చేయడంతో బంగారం పట్టుబడింది. దీని విలువ 11 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు