ముస్లింలు రొయ్యలు తినొద్దంటూ ఫత్వా జారీ చేసిన మత పెద్దలు
- January 05, 2018
రొయ్యలు చేపల జాతికి చెందినవి కాదంటున్నారు ముస్లిం మత పెద్దలు. అందుకే వాటిని తినకూడదంటూ నిషేధం విధించడమే కాకుండా ఫత్వా కూడా జారీ చేశారు. కారణం వివరిస్తూ ఇవి కీటకాల జాతికి చెందినవంటున్నారు. 142 ఏళ్ల ఇస్లామిక్ యూనివర్శిటీ జామియా నిజామియా సంస్థకు చెందిన గురువు ముఫ్తీ మహ్మద్ అజీముద్దీన్ జనవరి 1న ఈ ఫత్వా జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం పట్ల ముస్లిం వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరికొందరు ముస్లిం పండితులు కూడా జామియా తీసుకున్న నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







