చైనాలో మంచు తుఫాను:13 మంది మృతి
- January 05, 2018
చైనా:మంచు తుఫానుతో తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్లో గడిచిన మూడు రోజులలో 13మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. 2008 నుండి మంచు తుఫానుల దాటి ఎక్కువగా వుందని, దీంతో 1.06 మిలియన్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని స్టేట్-రన్ క్సిన్హా న్యూస్ ఏజన్సీ పేర్కొంది. తుఫానులతో తీవ్రంగా వ్యవసాయ నష్టాలకు కారణమయ్యాయి. రాజధాని హెఫీతో సహా తొమ్మిది నగరాలను అత్యవసర జోన్లుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







