చైనాలో మంచు తుఫాను:13 మంది మృతి
- January 05, 2018
చైనా:మంచు తుఫానుతో తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్లో గడిచిన మూడు రోజులలో 13మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. 2008 నుండి మంచు తుఫానుల దాటి ఎక్కువగా వుందని, దీంతో 1.06 మిలియన్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని స్టేట్-రన్ క్సిన్హా న్యూస్ ఏజన్సీ పేర్కొంది. తుఫానులతో తీవ్రంగా వ్యవసాయ నష్టాలకు కారణమయ్యాయి. రాజధాని హెఫీతో సహా తొమ్మిది నగరాలను అత్యవసర జోన్లుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







